PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రంజాన్ పండుగ సందర్భంగా వేసవిని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, కమీషనర్ పి.కిషోర్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఈద్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు ముగించుకొని వెళ్లే ముస్లిం సోదరులకు ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఉమ్మడి జిల్లాల మైనారిటీ జోనల్ ఇంఛార్జ్ అబూబక్కర్ , కౌన్సిలర్ లు హామీద్ మియ్య, చాంద్ భాష, అబ్దుల్ రవూఫ్, ఉస్మాన్ బేగ్, షేక్ నాయబ్, శాలి భాష, లాలు ప్రసాద్, అబ్దుల్ రహిమాన్, బొట్టు రవి, పి.రమేష్, వి.ఆర్ శ్రీను, కురువ శ్రీను, వి.బ్రహ్మయ్య మరియు మున్సిపాలిటీ సిబ్బంది.

About Author