PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాశివరాత్రి సందర్భంగా చల్లని మజ్జిగ.. ప్రసాదం పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మహాశివరాత్రి సందర్భంగా విజ్ఞాన సేవా సమితి సభ్యులు రామిరెడ్డి , సుంకన్న , రమణారెడ్డి ల ఆధ్వర్యంలో 675 లీటర్లు (పెరుగు)చల్లని మజ్జిగ,100 కేజీల కేసరి 15 0 కేజీలు శనగ గుగ్గులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కోడుమూరు అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ శ్రీ మీసాల ప్రేమ కుమార్ బీజేపీ నాయకులు దుర్గాప్రసన్న , రామచంద్రుడు , మనోహర్ తదితరులు పాల్గొని తదనంతరం జగన్నడగట్టు జగన్నాథుని దర్శించుకోవడమైనది.

About Author