PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జన్మదినం సందర్భంగా పేషెంట్స్ కి పండ్లు బ్రెడ్లు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  రాయల సీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు, జాతీయ బీ సీ సంఘం ఉపాధ్యక్షులు శ్రీ కొంకతి లక్ష్మీనారాయణ  జన్మదినo సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన పేషెంట్స్ కి పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఎమ్మిగనూరు పట్టణంలో  సోమప్ప నగర్ నందు గల సుబ్రహ్మణ్యేశ్వర  స్వామి దేవాలయంలో  రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు యూత్  25 మంది రక్తం దానం చేయడం జరిగింది.కార్యక్రమంలో   వెంకటనారాయణ , మాకం నారాయణ,శాసం శివదాస, కొంకతి బెనకయ్య, విశ్వనాదం రఘు, రమేష్ బాబు, నాగరాజు,  నరసింహ, సయ్యద్ భాష,   ఎమ్మార్ మోహన్ యూత్ టీం సభ్యులు పాల్గొన్నారు.

About Author