NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ ఆస్పత్రికి.. నెబులైజర్‌ వితరణ

1 min read
వైద్యులకు నెబులైజర్‌ అందజేస్తున్న శ్రీనివాస రెడ్డి

వైద్యులకు నెబులైజర్‌ అందజేస్తున్న శ్రీనివాస రెడ్డి

పల్లెవెలుగు వెబ్​, చాగలమర్రి: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు బయ్యర్​ మొక్కజొన్న సీడ్‌ కంపెనీ నెబులైజర్‌ను వితరణగా అందజేశారు. శనివారం ప్రభుత్వ వైద్యులు నారాయణరెడ్డి కి లక్ష రూపాయలు విలువచేసే నెబులైజర్‌ను బయ్యర్​ మొక్కజొన్న సీడ్‌ సమన్వయ కర్త శ్రీనివాసరెడ్డి అందజేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితులలో ఆక్సిజన్‌ అందక ఎందరో మృతి చెందుతున్న తరుణంలో బేయర్‌ కంపెనీ వారు నెబులైజర్‌ ను ప్రభుత్వ వైద్యశాలకు అందజేయడంతో పలువురు వారిని అభినందించారు. కార్యక్రమంలో కంపెనీ సిబ్బంది నరసింహారెడ్డి, ఉప సమన్వయ కర్తలు షాకీర్‌,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author