PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: రంజాన్ పండుగ సందర్భంగా శుక్రవారం నాడు హుస్సేనపురం గ్రామం లో మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జి గౌరు చరిత రెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యం ముస్లిం సోదరీమణులకు రంజాన్ తొఫ సరుకుల కిట్లను పంపిణి చేశారు మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వ హయాంలో ముస్లింలకు రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ తోఫా పంపిణీ చేశారని వైసిపి ప్రభుత్వం వచ్చాక. పేద ముస్లిం మైనార్టీలకు ఎటువంటి పథకాలు అందటం లేదని వచ్చే ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం రావడం ఖాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు పాల్గొన్నారు.

About Author