NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుడ్ నైబర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శానిటైజర్స్ పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాయచోటి నియోజకవర్గంలోని యండపల్లి పి హెచ్ సి సెంటర్ నందు మంగళవారం డాక్టర్ సునీల్ కుమార్ నాయిక్ గారి చేతులమీదుగా 150 శానిటైజర్స్ ఆశవర్కర్స కు మరియు వైద్య సిబ్బందికి 150 శానిటైజర్స్ పంపిణి చేయడం జరిగిందని.సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ నాగేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాయచోటి మారుమూల ప్రాంతలలో ప్రజలకి ఆశవర్కర్స్ కి హెల్త్ వర్కర్స్ కి మరియు పోలీస్ సిబ్బందికి సుమారు 50 వేల శానిటైజర్స్ పంపిణి చేసే కార్యక్రం చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కరోన పై తగిన జాగ్రతలు తీసుకొంటు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని తెలియచేసారు .ఈ కార్యక్రంలో సంస్థ సిబ్బంది ఆశవర్కర్స్ హస్పిటల్ సిబ్బంది తదితరులుపాల్గున్నారు.

About Author