NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తోపుడు బళ్లు, ట్రైసైకిల్ పంపిణీ..

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు సోలంకి రాజు జైన్ ఆధ్వర్యంలో, పశ్చిమ నియోజకవర్గంలోని ముగ్గురు చిరువ్యాపారులకు మూడు తోపుడుబళ్లను, నందిగామ నియోజకవర్గంలో వికలాంగునికి మూడు చక్రాల సైకిలును అందజేశారు. కేశినేని భవన్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఈ తోపుడుబళ్లు, ట్రైసైకిల్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గన్నె ప్రసాద్ (అన్న), లింగమనేని శివరాం ప్రసాద్, బొమ్మసాని సుబ్బారావు, అమనుల్లా ఖాన్, ఎమ్మెస్ బేగ్, సారిపల్లి రాధాకృష్ణ, మరుపిళ్ల తిరుమలేష్, వీర్లపాడు మధు, నందిగామ ప్రభు, రేపాల మోహన్ రావు, ఎర్రరామారావు, పిళ్లా సుదర్శన్, మాధవ్, కుప్పుల గంగాధర్, దూది బ్రహ్మయాదవ్, తాజుద్దీన్, సుభాని, నాగు, నాగబాబు, సంభాని ఝాన్సీ, వహీద్, రాము, లక్ష్మీనారాయణ, పరిశపోగు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author