NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యేలను కలిసిన ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లాలోని వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులతో వైసీపీ ఐటీ విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్.జగన్ మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఎమ్మెల్యేలకు పూల బొకే అందజేశారు.నంద్యాల,పాణ్యం,ఆళ్లగడ్డ,శ్రీశైలం, బనగానపల్లె ఎమ్మెల్యేలు అయినా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి,కాటసాని రాంభూపాల్ రెడ్డి,గంగుల బి జేంద్రా రెడ్డి,శిల్పా చక్రపాణి రెడ్డి,కాటసాని రామిరెడ్డి లను కలసి ఆయన ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అన్ని మండలాలలో కమిటీలను ఏర్పాటు చేయుట గురించి ఎమ్మెల్యేలతో చర్చించినట్లు వైఎస్ఆర్సిపి ఐటీ విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

About Author