PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ లోకాయుక్త జస్టిస్ ని కలిసిన జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు నగరం సంతోష్​ నగర్​లోని లోకాయుక్త కార్యాలయంలో మంగళవారం ఏపీ లోకాయుక్త  జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డిని   కర్నూల్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి   పుష్పగుచ్ఛం అందజేశారు. 

About Author