NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ ను కలిసిన జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపీయస్ గారు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ గౌరవ జస్టిస్ ఎం.సీతారామమూర్తి గారిని స్థానిక కర్నూల్ నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.

About Author