PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`ఆచార్య‌` ఎన్ని స్క్రీన్స్ లో విడుద‌ల అవుతుందో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ తొలి కలయికలో తెరకెక్కిన సినిమా ‘ఆచార్య’. చిరంజీవి 152వ చిత్రంగా ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ హౌస్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కించారు. దేవాలయ భూముల కుంభకోణం నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో చిత్రం రూపొందింది. తాజా సమాచారం ప్రకారం ‘ఆచార్య’ చిత్రాన్ని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1500 నుంచి 2000 స్ర్కీన్స్ లో విడుదల చేయబోతున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. దాంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘ఆచార్య’ చిత్రాన్ని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1500 నుంచి 2000 స్ర్కీన్స్ లో విడుదల చేయబోతున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. దాంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

                                                

About Author