PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ర్యావ‌ర‌ణంలో భార‌త్ స్థానం ఏంటో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలో పర్యావరణం ప్రమాదపు అంచున ఉంది. పర్యావరణ పనితీరులో భారత్ అత్యంత వెనుకబడి ఉందని ఓ స‌ర్వేలో తేలింది. మొత్తం 180 దేశాల్లోని పరిస్థితులను పరిశీలించి చేసిన ఈ సర్వేలో భారత్ అత్యంత తక్కువ స్కోరుతో చిట్టచివరదైన 180వ స్థానంలో ఉండడం గమనార్హం. అమెరికాలోని యాలే సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ లా అండ్‌ పాలసీ, సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎర్త్‌ సైన్స్‌ ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌, కొలంబియా వర్సిటీలు సంయుక్తంగా ఎన్విరాన్‌మెంటల్‌ పెర్ఫామెన్స్‌ ఇండెక్స్‌ నిర్వహించిన సర్వేలో ఈ వాస్తవాలు బయటపడ్డాయి.

                                          

About Author