NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌ర్యావ‌రణం అప్పుడే గుర్తొస్తుందా .. మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హోలి సందర్భంగా మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.హోలీ రోజున నీటి పొదుపు సందేశాలపై మంత్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. దేశంలో కొంతమంది సాంస్కృతిక ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. హిందువుల పండుగల సమయంలో మాత్రమే పర్యావరణం గురించి మాట్లాడి సాంస్కృతిక ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని సారంగ్ ఆరోపించారు.హిందూ మతం పండుగలలో మాత్రమే పర్యావరణం గురించి మాట్లాడటం సాంస్కృతిక ఉగ్రవాదం అని ఆయన అన్నారు.ఇలాంటి సందేశాలను ప్రచారం చేయడం ద్వారా మన యువతను హిందూ పండుగల నుంచి దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని విశ్వాస్ సారంగ్ అన్నారు.

                                      

About Author