PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డాక్టర్​ రిక్వెస్ట్​… వ్యాపారవేత్త రక్తదానం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో గర్భిణీకి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసినట్లు సంస్థ చైర్మన్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ తెలిపారు. నవ్య అనే గర్భిణీకి (AB+) రక్తము అవసరం కాగా డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ ను సంప్రదించగా వెంటనే ఆయన స్పందించి అలీ అనే వ్యాపారవేత్తతో (AB+) రక్తదానము చేయించారు. హెల్పింగ్ హాండ్స్ ,బ్లడ్ నేషనల్ ప్రమోటర్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్​కు ఈ సందర్భంగా బాధితకుటుంబ సభ్యులు
కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఖల్లిల్, సభ్యులుఅబూ, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author