PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దీప బ్లడ్​ బ్యాంక్ ద్వారా గర్భిణీలకు రక్తదానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: కడప జిల్లా రాయచోటి టౌన్లో సోమవారం దీప బ్లడ్ బ్యాంకు ద్వారా ముగ్గురు స్త్రీలకు రక్తదానం చేసినట్లు బ్లడ్ నేషనల్ ప్రమోటర్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ తెలిపారు. రవిహల్ ఏరియా కి చెందిన ఫర్హానా అనే గర్భిణికి ఆపరేషన్ చేయాలని సూచించగా (0+) రక్తము అవసరం గాక , నాగరాజా అనే యువకుడు చే (౦+), హీన అనే గర్భిణి స్త్రీ కి (౦+)గాక ఫాహాద్ అనే యువకుడు చే (౦+) , అదేవిధంగా మిట్టవాండ్లపల్లె కి చెందిన సుమిత్ర అనే పెద్దయమా రక్తహీనతో రక్తము ఎక్కించాలి అని సూచించగా శశి అనే యువకులు చే (A+) రక్తదానాలు చేయించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ హెల్పింగ్ హాండ్స్ , బ్లడ్ నేషనల్ ప్రమోటర్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ మరియు రక్త నిధి సిబ్బంది మల్లి కార్జున రెడ్డి , సొసైటీ సలహాదారులు ఖ్యాతిశ్వర్, సొసైటీ సోషల్ మీడియా ఇంచార్జి సన్నీ సభ్యులు ఆసిఫ్ పాల్గొన్నారు.

About Author