PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్నదానానికి విరాళం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ శ్రీశైలం: శ్రీశైలం ఆక్షేత్రం జరిగిన నిత్య అన్నదాన పథకానికి విజయనగరం వాస్తవ్యులు లక్ష్మి యెకుల అశోక్ కుమార్, దంపతులు రూ. 1,00,116/- విరాళం దేవస్థానం ఆలయ పదివేక్షకుడికి అందజేశారు వారికి స్వామి వారి ప్రసాదం మరియు శేష వస్త్రాలు అందజేశారు.

About Author