NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

100 కేజీల కందిపప్పు విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  100 కేజీల కందిపప్పును విరాళంగా అందజేసినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బళ్లారి నివాసి జువైనల్ వ్యాపారి శ్రీనివాస్ క్షేత్రంలో అమలవుతున్న నిత్య అన్నదాన ప్రసాద కార్యక్రమానికి విరాళంగా అందజేసినట్లు తెలిపారు. భక్తులు విరివిగా అన్న ప్రసాద్ కార్యక్రమానికి విరాళాలు అందజేసి అన్నప్రసాద కార్యక్రమం క్షేత్రంలో మరింత అభివృద్ధి చెందేలా తోడ్పడాలని ఈవో సూచించారు .

About Author