NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్నప్రసాద వితరణకు లక్ష రూ.  విరాళం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: బుధవారం   దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు విరాళం రూ. 1, 00,000 /- బి. రాధకృష్ణమూర్తి,  హైదరాబాద్ వారు విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు జి. రవికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దాతలకు తగు రశీదు, ప్రసాదం, శేషవస్త్రం అందజేయబడ్డాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *