PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్నదానానికి రూ.లక్ష విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: మహానంది క్షేత్రంలో అమలవుతున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి హైదరాబాద్ వాస్తవ్యులు డిప్యూటీ రిజిస్ట్రార్ కె సారంగధర , సుభద్ర దంపతులు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. పుణ్యక్షేత్రంలో అమలవుతున్న నిత్యాన్న దాన కార్యక్రమానికి భక్తులు విరివిగా విరాళాలు అందజేసి.. అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేలా దాతలు ముందుకు రావాలని ఆలయ ఈఓ గంజి మల్లికార్జున ప్రసాద్​ కోరారు.

About Author