PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ రాఘవేంద్రస్వామి కి వెండి కవచం విరాళం

1 min read

పల్లెవెలుగు  వెబ్ మంత్రాలయం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి మైసూర్ లో ఎన్‌ఎస్‌ఆర్‌ఎస్ మఠంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిగలవర మృత్తికా బృందవానికి మైసూర్‌కు చెందిన శ్రీ గుండాచార్ అనే భక్తుడు వెండి కవచాన్ని విరాళంగా అందించారు. వీటిని ఆదివారం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనం వద్ద శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులకు అందించారు.

About Author