PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉరుకుంద ఈరన్న స్వామికి విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల పరిధిలో శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు కర్నూలు వాస్తవ్యులైన కుప్ప రాజేశ్వరి వైఫ్ అఫ్ కుప్ప శ్రీనివాసులు వారు Rs.1,00,000/- చెక్కు రూపంలో విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామిఫోటో, దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి, పూలమాలతో సత్కరించారు.* ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

About Author