PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉరుకుంద ఈరన్న స్వామికి విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం: శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపురం కొరకు కర్నూలు వాస్తవ్యులు కె నాగేంద్ర ప్రసాద్ రూ.2,00,000/- చెక్కు రూపంలో విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు  శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ మరియు  శ్రీ స్వామి వారి ఫోటోను అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో సూపర్డెంట్ జే కే మల్లికార్జున మరియు దేవస్థాన సిబ్బంది  పాల్గొన్నారు.

About Author