PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌ఘురామ‌ను అడుగు పెట్ట‌నివ్వం !

1 min read

పల్లెవెలుగువెబ్ : న‌ర‌సాపురం వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు బ‌హుజ‌న నేత‌లు హెచ్చరిక జారీ చేశారు. దళితుల ఓట్లతో గెలిచి నియోజకవర్గ ప్రజల బాగోగులు గాలికి వదిలేసి పత్రికలు, టీవీల్లో అవాకులు చవాకులు పేలుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజును నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వబోమని ఏపీ బహుజన జేఏసీ నాయకులు హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బహుజన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిరుదుగడ్డ రమేశ్‌బాబు మీడియాతో మాట్లాడారు.

                                        

About Author