NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఇంటింటి ప్రచారం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కేంద్ర ప్రభుత్వ పథకాలపైఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా బుధవారం చెన్నూరు బిజెపి శాఖ తరఫున మండలంలోని ఉప్పరపల్లి, దుగ్గనపల్లి నర్సారెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగిందని బిజెపి మండల కన్వీనర్ గాడి భాస్కర్ పేర్కొన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలే కాకుండా, ప్రభుత్వ అక్క గృహ నిర్మాణాలు వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కమలాపురం కన్వీనర్ చంద్రమోహన్ రెడ్డి, కో కన్వీనర్ భరత్ రెడ్డి,జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీరాములు, ఉపాధ్యక్షులు వెంకటసుబ్బయ్య, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ప్రభు, శ్రీనివాసరాజు, చెన్నూరు మండలం ఉపాధ్యక్షులు గంగాధర్, కిసాన్ మోర్చా కమలాపురం కన్వీనర్ వీర ప్రతాప్, యువ నాయకులు కాశి, శివ, కాశి విశ్వనాథ్ , ప్రశాంత్ చింతకొమ్మదిన్నె మండల అధ్యక్షులు ప్రసాద్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

About Author