PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ వైఫల్యం పై ఇంటింటి ప్రచారం

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: ప్రభుత్వ వైఫల్యం పై మహానంది మండలం తమ్మడపల్లె గ్రామంలో టిడిపి పిలుపుమేరకు నిర్వహించారు. జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు ఇదేం కర్మలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలపై కేసులు పెట్టడానికి పుణ్యకాలం అంతా గడిచిపోయింది అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author