PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డా. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు స్థలం కేటాయించాలి..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  బైరాపురం గ్రామం ఓర్వకల్ మండలం కర్నూలు జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహమును ప్రతిష్టాపనకు స్థలం కేటాయించాలని బైరాపురం గ్రామ పెద్దలు, మరియు యువకులు, విద్యావంతులు, మేధావులు అందరు కలిసి బొడ్డువానిపల్లి గ్రామ సర్పంచ్ ఎద్దుల గంగాధర్ రెడ్డి కి, మరియు గ్రామ సెక్రెటరీ కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది అలాగే బొడ్డువాని పల్లి గ్రామ యువకులు మాట్లాడుతూ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం వల్ల గ్రామంలోని ఆయన స్ఫూర్తి  ప్రజలందరికి తెలుస్తోందని మాట్లాడడం జరిగినది ఈ కార్యక్రమంలో బైరాపురం రాజు, మహేంద్రబాబు, శ్రీనివాసులు, వెంకటాద్రి, నాగరాజు, రవి, మధు, ఉషనయ్య మరియు గ్రామ పెద్దలు యువకులు ప్రజలు పాల్గొనడం జరిగింది.

About Author