PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పింఛన్​ పంపిణీ చేసిన డీఆర్​డీఏ–వైకేపీ పీడీ

1 min read

పల్లెవెలుగు వెబ్​ :కర్నూలు మండలం పసుపుల గ్రామంలో  ఆదివారం ఉదయమే డీఆర్డీఏ వైకేపీ పీడీ బి.కె.శ్రీనివాసులు అంధులు, వికలాంగులు, వృద్ధులకు పింఛన్ పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పింఛన్​ పథకంలో భాగంగా వికలాంగులు, వితంతువులకు  పింఛన్​ అందజేశారు. కార్యక్రమంలో భాగంగా అంధుల పాఠశాల లో  నివాసం ఉంటున్న బిసి సుధాకర్, భూపతి ఆల్ఫా లకు వికలాంగుల పెన్షన్, పరిశుద్ధం కు వితంతు పెన్షన్ పంపిణీ చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏపీవో పెన్షన్ యస్ ఏ షరీఫ్ గారు తదితరులు పాల్గొన్నారు.

About Author