PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రధానిని కలిసిన…డా.పార్థసారధి

1 min read

పల్లెవెలుగు:  ఈ నెల10న కర్ణాటక రాష్ట్రం సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బళ్లారిలో జరిగిన ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. బళ్లారి రూరల్​ ఇన్​చార్జ్​, భారతీయ జనతాపార్టీ ఓబీసీ జాతీయ కార్యదర్శి, కర్నూలు నేత డా. పార్థసారధి శుక్రవారం ప్రధానిని కలిశారు. బళ్లారిలో పార్టీ గెలుపునకు సంబంధించిన అంశాలను చర్చించారు. అదేవిధంగా పార్టీ అభివృద్ధిపై చర్చించినట్లు డా. పార్థసారధి పేర్కొన్నారు.

About Author