PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈనెల 4 నుంచి ఈఏపీ సెట్ ప‌రీక్ష‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో ఈ నెల 4 నుంచి 12 వరకు ఈఏపీ సెట్‌ పరీక్షలు జరగనున్నాయి. 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్‌ పరీక్ష.. 11 నుంచి 12 వరకు అగ్రికల్చర్‌ , ఫార్మసీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రంలో 120, తెలంగాణలో 2 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 3 లక్షల 84 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. నిమిషం నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు.

                                               

About Author