PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నెల్లూరు జిల్లాలో భూప్ర‌కంప‌న‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది. ప్రకాశం జిల్లా పామూరులోనూ 2 సెకండ్ల పాటు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాంతో భయంతో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు తీశారు.

                                                  

About Author