PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కూరగాయల రైతుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కూరగాయల రైతుల ఆర్థిక స్వావలంభనే లక్ష్యంగా పని చేస్తుందని నాబార్డ్ డీడీఎం సుబ్బా రెడ్డి స్పష్టం చేశారు.మంగ్లావారం స్థానిక లక్ష్మి నరసింహ స్వామీ ఆశ్రమ ఆవరణలో  వెజిటల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాబార్డ్ ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు కూరగాయల క్రయవిక్రయాలను జరుపుతూ లాభాలను పొందాలని ఆయన ఆకాంక్షించారు. సంస్థ లో స్వయంగా రైతులు భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో   NYA.సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, టీమ్ లీడర్ నరసింహ స, FPO చైర్మన్ B శ్రీనివాసులు, కంపెనీ సీఈఓ మునిస్వామి,  రైతు సభ్యులు తదితరులు  పాల్గొనన్నారు.

About Author