PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లోన్ యాప్ ల‌పై ఈడీ కొర‌డా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ లోని లోన్‌ యాప్‌ సంస్థలపై ఈడీ కొరడా ఝుళిపించింది. నాలుగు కంపెనీలపై దాడి చేసి.. రూ.86 కోట్లను ఫ్రీజ్‌ చేసింది. దీంతో.. ఇప్పటిదాకా రూ.186 కోట్ల నగదును ఈడీ ఫ్రీజ్‌ చేసినట్లు అయ్యింది. కుడుస్‌ ఫైనాన్స్‌, ఎస్‌ మనీ, రహినో, పయనీర్‌.. కంపెనీల్లో సోదాలు చేపట్టింది. దేశ చట్టాలకు వ్యతిరేకంగా చైనా కంపెనీలు 940 కోట్ల రూపాయల డబ్బు వసూలు చేసినట్లు, హవాలా ద్వారా విదేశాలకు చైనా కంపెనీలు ఆ డబ్బు పంపించాయని ఈడీ నిర్ధారించుకుంది.

                                     

About Author