PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టైక్వాండో లో ఎడిఫై స్కూల్ ప్రతిభ…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శుక్రవారం సాక్షి పేపర్ ఆఫీస్.పక్కన.గుత్తి రోడ్ నేషనల్ హై వే  లక్ష్మీ పురం రోడ్డు టైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో ఎడిఫై స్కూల్ విద్యార్థులు ప్రమోషన్ బెల్టు సాధించారని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ జోసఫ్ డేవిడ్  మరియు పాఠశాల  అకాడమిక్ కోఆర్డినేటర్ సైమన్ సురేష్ తెలిపారు. విద్యార్థిని విద్యార్థులు బెల్ట్ గ్రేడింగ్ టెస్టుల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ ఘనపరచడం తమకే ఎంతో సంతోషంగా ఉందన్నారు. శుక్రవారం,నాడు స్థానిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో బెల్ట్ ప్రమోషన్ తీసుకున్న విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ డాక్టర్ మనోజ్ డాక్టర్, సతీష్ మరియు డాక్టర్ గాంధీ  బెల్ట్ గ్రేడింగ్ సాధించిన విద్యార్థిని విద్యార్థులు కరచాలనంతో అభినందించారు. ఈ కార్యక్రమంలో M. ప్రత్యూష,బి , గోపాల్.,D ప్రతిమ,D. కాశీం వలి.టైక్వాండో శిక్షణ ఇచ్చిన మాస్టర్   టి,వెంకటేశ్వర్లు మరియు తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

About Author