PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరు విద్యార్థులు చదరంగం పోటీల్లో పతాకాల ప్రతిభ..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ లో ఏ జి సి ఏ విద్యార్థుల ప్రతిభ ఇటీవల విజయవాడలోనీ కానూరులో ఏపీ స్టేట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్లో ఏలూరు ఏ జి సి ఏ అకాడమీ విద్యార్థులు ఘనవిజయం సాధించారని   డైరెక్టర్ జి యోహాన్ ఒక ప్రకటనలో తెలిపారు. 426 మంది పాల్గొన్న ఈ మెగా టోర్నమెంటులో అండర్ 8 విభాగంలో G అనూరూఫ్ మోషే 6వ ర్యాంక్, అండర్10 విభాగంలో విభాగంలోజి అభిషేక్ అవరహం 7వ ర్యాంక్, అండర్ 8 బాలికల విభాగం కె శ్రీజ, 9వ స్థానం, అండర్14 లో కె ఓంకార్, 9వ స్థానం ఎం ఆశిష్ ముదిత్, ఎం ఆశిష్ పాల్, విక్రాంత్, లోహిత్,  రుశ్విక లు కన్సోలేషన్  బహుమతులు సాధించారని అకాడమీ డైరెక్టర్ జి యోహాన్ తెలిపారు, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ కోటేశ్వరమ్మ చేతుల మీదగా విద్యార్థులు బహుమతులు అందుకున్నారు.

About Author