PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మిగ‌నూరు.. అంధ‌కారంలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో అంధకారం నెలకొంది. ఉదయం 10 గంటల నుంచి ప‌వ‌ర్ స‌ప్లై నిలిచిపోయింది. బాలింతలు ఆస్పత్రిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు రాకపోవడంతో పాటు ఎండ ఉక్కపోతకు బాలింతలు అల్లాడిపోతున్నారు. వాష్‌రూమ్‌లో నీరు లేక బాలింతలు, సహాయకులు అవస్థలు పడుతున్నారు.

                                        

About Author