PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అందరు కలిసికట్టుగా పని చేయాలి…

1 min read

– ఆలూరు వైకాపా ఇంచార్జ్ శ్రీ !!గుమ్మనూరు నారాయణస్వామి

పల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఈరోజు ఆస్పరి మండలంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు మా నమ్మకం నువ్వే జగన్.. ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి.. అనే కార్యక్రమం సచివాలయ కన్వీనర్ల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆలూరు నియోజకవర్గం వైకాపా ఇన్చార్జి శ్రీ!! గుమ్మనూరు నారాయణ స్వామి పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ…రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి…. మా నమ్మకం నువ్వే జగన్… ఇటువంటి కార్యక్రమాలు ఆస్పరి మండలంలోని ప్రతి గ్రామాల సచివాలయ పరిధిలో నిర్వహించాలని సచివాలయ కన్వీనర్లకు, గృహా రథసారధులకు, వాలంటీర్లకు,నాయకులకు తెలియజేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏ పథకం ద్వారా లబ్ధి పొందారో వాటన్నిటినీ వారికి వివరించి వారిలో మమేకమై పార్టీ కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలని వారికి సూచించారు.ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆస్పరి సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్,ఆస్పరి జడ్పిటిసి దొరబాబు,ఆస్పరి ఎంపీపీ సుంకర రామాంజనేయులు, ఆస్పరి వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్య, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, ఆస్పరి జేసిఎస్ మండల కన్వీనర్ బసవరాజు,వైకాపా జిల్లా కార్యవర్గ సభ్యులు రామ్ భీం నాయుడు,మండల కో కన్వీనర్ పురుషోత్తం రెడ్డి,సొసైటీ సీఈఓ అశోక్,ఆలూరు వైకాపా మండల కన్వీనర్ వీరేష్,ఆస్పరి ఎంపీటీసీ తిమ్మప్ప, కృష్ణ రెడ్డి, బత్తిన జీవన్ కుమార్,మనోహర్ రెడ్డి,నాయుడు,మోహన్,శ్రీరాములు, హరికృష్ణ,రాధాకృష్ణ,పాండు,రాజన్నగౌడ్, కౌలిట్ల, తోయజక్షప్పవేణు,సోమన్న,రంగన్న,చిన్న రెడ్డి, మునిస్వామీ, దస్తగిరి, శివ,పెద్దిరెడ్డి, విజయ్ కుమార్,రాజశేఖర్,బాలరాజు,నారసప్ప, యాల్లప్ప,చాంద్,కన్నా ,గఫూర్,లక్ష్మన్న, రాజు,గోవిందు, అంజి, ప్రభాకర్ యాదవ్, మేఘనాథ్, నల్లారెడ్డి ఆయా గ్రామాల నాయకులు వాలంటీర్లు గృహసారథులు తదితరులు పాల్గొన్నారు.

About Author