PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రయోగాల బడి పొలంబడి..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  దుర్వేసి గ్రామంలో బుధవారం నాడు వరి పంట పైనపొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా రైతులకు బ్యాలెట్ టెస్ట్ నిర్వహించారు. ఈ బ్యాలెట్ టెస్ట్ రైతులకు పొలంబడి మీద అవగాహన   పెంపొందించడం ముఖ్య ఉద్దేశమని  మట్టి నమూనా పరీక్ష ఫలితాల గురించి వివరించారు రైతు యొక్క రెండు ఎకరాల పొలం బడి ఎంపిక  దానిలో అర్ధ ఎకరా రైతు ఆచరించు పద్ధతులు మరియు ఒక ఎకరా ప్రయోగాల పద్ధతి, అర్ధ ఎకరా సమగ్ర పంటల యాజమాన్యం పద్ధతి గురించి వివరించడం జరిగిందని జిల్లా వనరుల కేంద్రం ఏ డి ఏ సరళమ్మ తెలిపారు .ఈ కార్యక్రమంలో, మంజువాని,ఏవో ప్రభావతమ్మ ,మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి వి  ఏ ఏ వెంకట రవికుమార్ ఆర్బికే చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి రమేష్ రైతులు పాల్గొన్నారు.

About Author