NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రూపాయ‌ల్లోనే ఎగుమ‌తి, దిగుమ‌తులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రూపాయల్లో ఎగుమతి, దిగుమతి లావాదేవీల పరిష్కారానికి అదనపు ఏర్పాట్లు చేయాలని బ్యాంక్‌లను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశించింది. అంతర్జాతీయ వర్తకుల్లో రూపాయల్లో వాణిజ్యంపై ఆసక్తి పెరిగిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ ఏర్పాట్లకు ముందు ఆర్‌బీఐలోని ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుం ది. అలాగే, వాణిజ్య భాగస్వామ్య దేశాల మధ్య కరెన్సీల మారకం రేటు మార్కెట్‌ నిర్దేశిత రేటు ప్రకారం జరుగుతుందని సెంట్రల్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది.

                                      

About Author