PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విస్తృతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

1 min read

– ఆత్మకూరు కస్టర్ మరియు యూనిట్ ఇంచార్జ్ షాబుద్దీన్
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కి మద్దతుగా ఆత్మకూరు కస్టర్ మరియు యూనిట్ ఇంచార్జ్ షాబుద్దీన్ మంగళవారం ఎన్నికల ప్రచారం ను విస్తృతంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో అన్సర్ అలీ,మైనార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు న్యామతుల్లా పాల్గొని పట్టభద్రుల ఓటర్లకు కలిసి తమ అమూల్యమైన ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

About Author