PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆగస్ట్ 1 నుంచి ఫ్యామిలీ డాక్ట‌ర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్‌ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని ఆదేశించారు. ఆగస్ట్ 1 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విలేజ్ క్లినిక్స్‌, పీహెచ్‌సీలకు డిజిటల్ వీడియో ప్రక్రియను అనుసంధానించాలని పేర్కొన్నారు. కొవిడ్ ప్రికాషన్ డోసు వ్యవధిని తగ్గించినందున వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి ఆదేశించారు.

                                                    

About Author