PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం ఖాయం – బుట్టా ప్రతుల్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆదోని:  గురువారం సాయంత్రం పట్టణం లో ని 27వ వార్డ్ (కౌన్సిలర్ రఘునాథ్) లో  అదొని రోడ్ సాయి బాబా గుడి దగ్గర  నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి  శ్రీమతి బుట్టా రేణుక  కుమారుడు బుట్టా ప్రతుల్  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుట్టా ప్రతుల్  మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99శాతం అమలు చేశామన్నారు. చెప్పిన వాటితో పాటు చెప్పనివి కూడా ప్రజల అభ్యున్నతి కోసం అమలు చేశామన్నారు. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫ్యాన్ ప్రభంజనం  వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక  అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి,బాబా ఖాన్,ప్రహ్లాద గౌడ్,భాస్కర్ రెడ్డిచంద్ర మోహన్,సోమేష్,రుద్రాక్షల బజారి,మద్దిలేటి,విజయ్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

About Author