PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కరేంట్ షాక్ తో రైతు మృతి

1 min read

పల్లెవెలుగు, వెబ్ ప్యాపిలి : ప్యాపిలి మండల పరిధిలోని హుసేనాపురం గ్రామానికి చెందిన చిన్న పకీరప్ప (62) అనే రైతు బుధవారం మధ్యాహ్నం 4 గం.ల సమయంలో తన పొలంలో విద్యుత్ ఘాతానికి గురై మరణించడంతో శవ పరీక్ష నిర్ధారణ కోసం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇతనికి నలుగురు (ఇద్దరు ఆడ, ఇద్దరు మగ) సంతానం అని గ్రామస్థులు తెలిపారు.

About Author