PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల తిరుపతి కి చెందిన బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు,శుక్రవారం సాయంత్రం మండలం లోని బుడ్డాయాపల్లి గ్రామం రైతు భరోసా కేంద్రం పరిధిలో రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పోనెన్షియల్ ప్రోగ్రాం నిర్వహించారు, ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరా వ్యవసాయ కళాశాల తిరుపతికి సంబందించినటువంటి అగ్రికల్చర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడి గ్రామ పరిస్థితుల నేపథ్యాన్ని అవగాహనా చేసుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతులపై గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరిగింది,ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు, రైతులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పాల్గొనడం జరిగింది.

About Author