PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూన్ 15 నుంచి రైతు బంధు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలంగాణ వ్యాప్తంగా రైతుల‌కు జూన్ 15 నుంచి రైతు బంధు సాయం పంపిణీ చేయ‌నున్నారు. జూన్ 25లోగా రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ‌కానుంది. ఈ మేర‌కు వ్యవ‌సాయ శాఖ స‌మీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పార్ట్ -బి నుంచి పార్ట్-ఏ లోకి చేరిన రైతుల‌కు రైతుబందు వ‌ర్తించ‌నుంది. జూన్ 10 క‌టాఫ్ తేదిగా ఈ ప‌థ‌కం వ‌ర్తింపు ఉండ‌నుంది. విత్తనాలు, ఎరువుల్లో క‌ల్తీల‌ను అరిక‌ట్టాల‌ని అధికారుల‌కు సీఎం కేసీఆర్ సూచించారు. అవ‌స‌మైన చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయాల‌ని చెప్పారు.

About Author