PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు : శివాలయం వీధి కి చెందిన మొగలి కాలువ వెంకట సుబ్బమ్మ వయసు(76 ) సంవత్సరాలు మంగళవారం అనారోగ్యం తో మృతిచెందడం జరిగింది ఈ సమాచారాన్ని ఎం పి టి సి ముది రెడ్డి సుబ్బారెడ్డి ,బీసీ నాయకులు డాక్టర్ పిచ్చయ్య, అలాగే వైస్సార్సీపీ నాయకులు, వైఎస్ఆర్ సిపి జిల్లా అధికార ప్రతినిధి గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకోనిపోవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి అన్నివేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్ర నాథ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అయిన పోచమ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతుని కుటుంబ సభ్యులకు మంగళవారం , 5 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో , వై ఎస్ ఆర్ సి పి కార్యకర్తలు ,స్థానికులు , తదితరులు పాల్గొన్నారు.

About Author