PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు టౌన్ మైనార్టీ కాలనీలోని 2 వ వార్డుకు చెందిన నసరుల్లా భార్య నూరున్నిసా వయస్సు( 65) సంవత్సరాలు అనారోగ్యం తో శుక్రవారం మృతి చెందారు ఈ విషయాన్ని మైనార్టీ నాయకులు అన్వర్ భాష వైయస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళగా ఆయన సహృదయంతో వెంటనే స్పందించి మరణించిన కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలుపుతూ కమలాపురం శాసనసభ్యులు పోచిమరెడ్డి రవీంద్ర నాద్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అయిన పోచమ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతురాలి కుటుంబ సభ్యులకు దహన సంస్కారాల నిమిత్తం శుక్రవారం 5000/- వేల రూపాయల ఆర్ధిక సాయన్ని అందించడం జరిగింది, ఈ కార్యక్రమం లో వైయస్సార్ సిపి కమలాపురం నియోజకవర్గ మైనారిటీ కన్వీనర్ అన్వర్ స్కూల్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రబ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కరీం, వైస్ ప్రెసిడెంట్ జుమన్ యాసిన్ , తదితరులు పాల్గొన్నారు.

About Author