NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : చెన్నూరు  సుగాలి కాలని కు చెందిన బి. పాండు నాయక్ వయస్సు (70 ) సంవత్సరాలు అనారోగ్యంతో బుధవారం మృతిచెందడం జరిగింది, ఈ సమాచారాన్ని వైస్సార్ సిపి యువ నాయకులు, పెడబల్లే ప్రదీప్ కుమార్ రెడ్డి  వైఎస్ఆర్ సిపి జిల్లా అధికార ప్రతినిధి  గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి  దృష్టికి తీసుకోనిపోవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మృతుని కుటుంబానికి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ  వారి కుటుంబానికి అన్నివేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్ర నాథ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతుని కుటుంబ సభ్యులకు  5 వేల రూపాయలు  ఆర్థిక సహాయాన్ని అందజేశారు, ఈ కార్యక్రమంలో వైసీపీ సోషల్ మీడియా మండల కన్వీనర్ జి,రమేష్, ఎం,శివశంకర్, కే, ఉదయ్ కుమార్ (కిట్టు), వాలంటీర్ ఎం, రోజా రమని, శంకర్ నాయక్, ఆర్, రామ్ నాయక్,  హనుమంత్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

About Author