NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం…

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు :  మండలంలోని రామనపల్లెలో దళిత కాలనీ లో దీపం నరసింహులమ్మ అనే మహిళ గురువారం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది, ఈ విషయాన్ని స్థానికులు అంబేద్కర్ సేవా సంఘం అధ్యక్షులు గురవయ్య దృష్టికి తీసుకు వెళ్ళగా ఆయన వెంటనే స్పందించి మృతురాలి కుటుంబ సభ్యులకు అన్నివేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మృతి రాలి కుటుంబ సభ్యులకు దహన సంస్కారాల నిమిత్తం గురువారం రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సంఘం సెక్రెటరీ పెంచలయ్య కోశాధికారి వెంబడి బ్రహ్మం, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

About Author