NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంత్యక్రియలకు ఆర్థిక సాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు టౌన్ 8వ వార్డు శివాలయం వీటికి చెందిన ఓ బండేయ్య అనారోగ్య కారణాల వల్ల బుధవారం మరణించారు కాగా ఈ విషయాన్ని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ సత్య రాజు వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి గుమ్మా రాజేంద్రప్రసాద్రెడ్డి దృష్టికి తీసుకుపోగా ఆయన సహృదయంతో స్పందించి, మృతుని కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అయిన పోచం రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతుని కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం బుధవారం 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు, కాగా మృతుని కుటుంబీకులు ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి, అలాగే గుమ్మ రాజేంద్రప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు తదితరలు పాల్గొన్నారు.

About Author