PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగు వెబ్  ఎమ్మిగనూరు: శివన్న నగర్ కు చెందిన చేనేత కార్మికుడు జేరుబండి ఆంజనేయులు ఈరోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబానికి పట్టణానికి చెందిన పద్మశాలి సంఘం నాయకులు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షులు విశ్వనాథ్ రమేష్ ప్రధాన కార్యదర్శి పోలే వీరప్రసాద్, కోశాధికారి దోమ భీమేష్, కార్యదర్శి మానా సత్యనారాయణ, గోరంట్ల, పాండు తదితరులు పాల్గొన్నారు.

About Author